ETV Bharat / state

అదోనిలో రేషన్​ దుకాణాల వద్ద ప్రజల బారులు - corona news in adhoni

లాక్​డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో రేషన్​ దుకాణాల వద్ద తెల్లవారుజామునుంచే ప్రజలు బారులు తీరారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని.... పోలీసులు హెచ్చరిస్తున్నా సామాజిక దూరం పాటించడం లేదు.

people que in ration shops at adhoni in karnool
అదోనిలో రేషన్​ దుకాణాల వద్ద ప్రజల బారులు
author img

By

Published : Apr 3, 2020, 10:47 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం, కంది పప్పు తీసుకునేందుకు పట్టణంలో చౌక దుకాణాల వద్ద ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్​లో ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నా.. అంతగా స్పందన రావడం లేదు. ఫలితంగా డీలర్లకు ఇబ్బందిగా మారింది.

ఇదీ చూడండి:

లాక్​డౌన్ నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం, కంది పప్పు తీసుకునేందుకు పట్టణంలో చౌక దుకాణాల వద్ద ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్​లో ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నా.. అంతగా స్పందన రావడం లేదు. ఫలితంగా డీలర్లకు ఇబ్బందిగా మారింది.

ఇదీ చూడండి:

శ్రీశైల పీఠాధిపతి ఆధ్వర్యంలో సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.