ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన బస్సు... తొమ్మిది మందికి గాయాలు

author img

By

Published : Dec 25, 2020, 12:33 PM IST

కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు.. ట్రాక్టరును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితులు సమీపంలోని శాంతిరాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Nine injured in bus tractor collision near Nandyal in Kurnool district
బస్సు.. ట్రాక్టర్ ఢీ.. తొమ్మిది మందికి గాయాలు

కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు అదే రహదారిపై వెళ్తున్న ట్రాక్టరును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్, బస్సు డ్రైవర్లతో సహా ఏడుగురు గాయపడ్డారు. వీరికి సమీపంలోని శాంతిరాం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలోని శాంతిరాం వైద్యశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేట్ బస్సు అదే రహదారిపై వెళ్తున్న ట్రాక్టరును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్, బస్సు డ్రైవర్లతో సహా ఏడుగురు గాయపడ్డారు. వీరికి సమీపంలోని శాంతిరాం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.