ETV Bharat / state

జిల్లాలో తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 32 మందికి పాజిటివ్​

author img

By

Published : Oct 28, 2020, 8:19 PM IST

కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కేసులు తగ్గాయి. జిల్లాలో కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.

new 32 corona cases registered in kurnool
జిల్లాలో తగ్గిన కరోనా కేసులు... కొత్తగా 32 మందికి పాజిటివ్​

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 32 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,373 మందికి వైరస్​ సోకగా.. 58,406 మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం 485 మంది బాధితులు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా జిల్లాలో ఇవాళ ఎవరు చనిపోలేదు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 482 మంది చనిపోయారని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తగా 32 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 59,373 మందికి వైరస్​ సోకగా.. 58,406 మంది కరోనాను జయించారు.

ప్రస్తుతం 485 మంది బాధితులు వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ కారణంగా జిల్లాలో ఇవాళ ఎవరు చనిపోలేదు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 482 మంది చనిపోయారని జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.