ETV Bharat / state

శ్రీశైలపుత్ర దుర్గగా కనువిందు చేసిన కామేశ్వరీ దేవి - మహానంది కామేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి

రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మహానందిలోనూ శ్రీ కామేశ్వరీ దేవిని అలంకరించారు. భక్తులకు కన్నుల పండువగా ఉత్సవం జరిగింది.

mahanandi utsavalu
మహానందిలో నవరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Oct 17, 2020, 10:38 PM IST

కర్నూలులోని మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైల పుత్ర దుర్గ అలంకారంలో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ప్రత్యేక పూజల నడుమ కన్నుల పండువగా నిర్వాహకులు వేడుకలు నిర్వహించారు.

కర్నూలులోని మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీశైల పుత్ర దుర్గ అలంకారంలో శ్రీకామేశ్వరీ దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ప్రత్యేక పూజల నడుమ కన్నుల పండువగా నిర్వాహకులు వేడుకలు నిర్వహించారు.

ఇదీ చదవండి: అహోబిలం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.