ETV Bharat / state

'రైతు సంక్షేమమే ధ్యేయంగావైఎస్సార్ జలకళ' - ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళ లబ్ధిదారులు

కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్​.ఖానాపురంలో.. వైఎస్సార్ జలకళ లబ్ధిదారుడి పొలంలో బోరును ఎమ్మెల్యే సుధాకర్ ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు.

ysr jalakala bore inaugurated by mla sudhakar in r.khanapuram, mla sudhakar in ysr jalakala at r.khanapuram
ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళ, ఆర్.ఖానాపురంలో వైఎస్సార్ జలకళలో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్
author img

By

Published : Mar 31, 2021, 8:16 PM IST

రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్​ ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ జలకళను సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్​.ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుడు గజేంద్ర రెడ్డి పొలంలో.. వైఎస్సార్ జలకళ కింద బోరును ప్రారంభించారు. ఎంపీడీవో మాధవిలతతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రైతులంతా సుభిక్షంగా ఉండాలని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్​ ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ జలకళను సీఎం జగన్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం ఆర్​.ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుడు గజేంద్ర రెడ్డి పొలంలో.. వైఎస్సార్ జలకళ కింద బోరును ప్రారంభించారు. ఎంపీడీవో మాధవిలతతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'కొవిడ్ బాధితుల కోసం 160 పడకలు సిద్ధం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.