ETV Bharat / state

పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి: మంత్రి బుగ్గన - kurnool

కర్నూలులో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డీవీఆర్ సిటీ కేబుల్ ను ప్రారంభించారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
author img

By

Published : Aug 29, 2019, 6:11 AM IST

వ్యాపారంలో పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి

వ్యాపారంలో పోటీ ఉన్నప్పుడే వినియోగదారులకు మంచి జరుగుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటుచేసిన డీవీఆర్ సిటీ కెబుల్ ను కార్మికశాఖ మంత్రి గుమ్మనురు జయరాంతో కలిసి ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్చగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా అవకశాలు కల్పించామన్నారు.

వ్యాపారంలో పోటీ ఉంటేనే వినియోగదారులకు లబ్ధి

వ్యాపారంలో పోటీ ఉన్నప్పుడే వినియోగదారులకు మంచి జరుగుతుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటుచేసిన డీవీఆర్ సిటీ కెబుల్ ను కార్మికశాఖ మంత్రి గుమ్మనురు జయరాంతో కలిసి ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్చగా తమ వ్యాపారాలు చేసుకునే విధంగా అవకశాలు కల్పించామన్నారు.

ఇది కూడా చదవండి.

'అమరావతిపై సీఎం జగన్ స్పష్టమైన హామీఇవ్వాలి'

Intro:sharBody:sriharikotaConclusion:shar
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.