కర్నూలు జిల్లా నందికొట్కూరు సీఎస్ఐ పాలేనికి చెందిన 22 మంది వలసకూలీలను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. క్వారంటైన్ లేకుండా గ్రామంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తమకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఇళ్లకు పంపించాలని వలస కూలీలు డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి..