ETV Bharat / state

స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన

author img

By

Published : May 10, 2020, 3:12 PM IST

కర్నూలు జిల్లా గడివేములలో లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వరాష్ట్రాలకు చేర్చాలంటూ నిరసన చేపట్టారు.

Migrant laborers protest against repatriation in gadivemula kurnool district
స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీల నిరసన

కర్నూలు జిల్లా గడివేములలో ఉన్న జిందాల్ పరిశ్రమ వద్ద బీహార్​కు చెందిన వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సొంత గ్రామాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా గడివేములలో ఉన్న జిందాల్ పరిశ్రమ వద్ద బీహార్​కు చెందిన వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు.. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే సొంత గ్రామాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

'తెదేపా రంజాన్ తోఫా ఇచ్చింది... మరి వైకాపా ఏం ఇస్తుంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.