ETV Bharat / state

'లాక్కుని మరీ.. ఇస్తున్నారు'

ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని మళ్లీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో స్థానికులు ఆందోళన చేపట్టారు.

author img

By

Published : May 29, 2020, 10:00 PM IST

kurnool district
లబ్ధిదారుల ఆందోళన

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని మళ్లీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని లబ్ధిదారులు ఆందోళన చేశారు. వారికి సీపీఐ సంఘీభావం తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం తెలుగుదేశం హయాంలో 900 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా వాటిని ప్రభుత్వం తీసుకొని కొత్తగా ఇచ్చేందుకు పూనుకోవడం సరికాదని నినదించారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కొని మళ్లీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారని లబ్ధిదారులు ఆందోళన చేశారు. వారికి సీపీఐ సంఘీభావం తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం తెలుగుదేశం హయాంలో 900 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వగా వాటిని ప్రభుత్వం తీసుకొని కొత్తగా ఇచ్చేందుకు పూనుకోవడం సరికాదని నినదించారు.

ఇది చదవండి ఆ వాహన సంస్థలో 15 వేల ఉద్యోగాల కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.