ETV Bharat / state

ఎన్నికల వేళ.. జిల్లాలో 15 చెక్​పోస్టులు ఏర్పాటు

author img

By

Published : Feb 3, 2021, 4:19 PM IST

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోకి మద్యం, డబ్బు అక్రమ రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 15 చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

15 check post started in kurnool
ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉన్న కర్నూలు జిల్లాలో ఎన్నికల కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బు జిల్లాలోకి రాకుండా చూసేందుకు జిల్లా నలుమూలల 10 చెక్​ పోస్టులను ఏర్పాటు చేశారు. కడప, అనంతపురం జిల్లాలను సైతం సరిహద్దులుగా కలిగి ఉండటంతో జిల్లా సరిహద్దుల వద్ద 5 చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వాహన రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు..

ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు

ఇవీ చూడండి...: రహదారి కోసం ఎన్నికలు బహిష్కరించిన గ్రామం

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి ఉన్న కర్నూలు జిల్లాలో ఎన్నికల కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, డబ్బు జిల్లాలోకి రాకుండా చూసేందుకు జిల్లా నలుమూలల 10 చెక్​ పోస్టులను ఏర్పాటు చేశారు. కడప, అనంతపురం జిల్లాలను సైతం సరిహద్దులుగా కలిగి ఉండటంతో జిల్లా సరిహద్దుల వద్ద 5 చెక్​ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వాహన రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు..

ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు

ఇవీ చూడండి...: రహదారి కోసం ఎన్నికలు బహిష్కరించిన గ్రామం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.