ETV Bharat / state

రూ.7లక్షల విలువైన మద్యం బాటిళ్లు.. ధ్వంసం.. ఎందుకంటే..? - కర్నూల్​

కర్ణాటక నుంచి ఆదోనికి అక్రమంగా తరలించిన 241 బాక్సుల మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. వాటిని రోడ్డు రోలర్​తో తొక్కించారు. మద్యం బాటిళ్ల విలువ రూ. 7లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మద్యం బాటిళ్లను రోడ్డు రోలతో తొక్కించారు
మద్యం బాటిళ్లను రోడ్డు రోలతో తొక్కించారు
author img

By

Published : Aug 29, 2021, 10:32 AM IST

మద్యం బాటిళ్లను రోడ్డు రోలతో తొక్కించారు

కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక నుంచి అక్రమ తరలిస్తున్న మద్యాన్ని (241 బాక్సుల మద్యం బాటిళ్ల) స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు
పట్టుకున్నారు. వాటిని రోడ్డు రోలర్​​తో తొక్కించారు. వీటి విలువ మన రాష్ట్రంలో రూ. 7 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ హరి కృష్ణ వెల్లడించారు.

ఇదీ చదవండి: భారీగా అక్రమ మద్యం పట్టివేత.. అదుపులో నిందితులు

మద్యం బాటిళ్లను రోడ్డు రోలతో తొక్కించారు

కర్నూలు జిల్లా ఆదోనిలో కర్ణాటక నుంచి అక్రమ తరలిస్తున్న మద్యాన్ని (241 బాక్సుల మద్యం బాటిళ్ల) స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు
పట్టుకున్నారు. వాటిని రోడ్డు రోలర్​​తో తొక్కించారు. వీటి విలువ మన రాష్ట్రంలో రూ. 7 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ సీఐ హరి కృష్ణ వెల్లడించారు.

ఇదీ చదవండి: భారీగా అక్రమ మద్యం పట్టివేత.. అదుపులో నిందితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.