ETV Bharat / state

'22 మంది ఎంపీలను గెలిపిస్తే...బడ్జెట్​లో తెచ్చిందేమిటి' - somisetty questions ycp

రహస్య ఒప్పందాలతో పని చేస్తున్న వైకాపా, భాజపాలు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్​లో ఏం తెచ్చాయే చెప్పాలని కర్నూలు తెదేపా నేత సోమిశెట్టి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్​లో ఏపీకి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా మేలుకొని కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలన్నారు.

తెదేపా నేత సోమిశెట్టి
author img

By

Published : Jul 6, 2019, 3:14 PM IST

తెదేపా నేత సోమిశెట్టి

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా వైకాపా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన...22 మంది ఎంపీలు ఇచ్చిన ప్రజలకు వైకాపా ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎన్నిసార్లు అడిగైనా ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా అధినేత జగన్... కేంద్ర బడ్జెట్​లో ఏం తెచ్చారన్నారు.​ కేంద్రం తీరుపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్న సోమిశెట్టి...తెదేపా లక్ష్యంగా దాడులు మానుకోవాలని హితవుపలికారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిరు ఉద్యోగులపై దాడులు చేయడం సబబు కాదన్నారు. బడ్జెట్ చూస్తే....రాష్ట్రంపై భాజపా కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. కనీసం మంత్రాయలం రైల్వే లైన్​కు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి'

తెదేపా నేత సోమిశెట్టి

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా వైకాపా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. కర్నూలులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన...22 మంది ఎంపీలు ఇచ్చిన ప్రజలకు వైకాపా ఏం చేసిందో చెప్పాలన్నారు. ఎన్నిసార్లు అడిగైనా ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా అధినేత జగన్... కేంద్ర బడ్జెట్​లో ఏం తెచ్చారన్నారు.​ కేంద్రం తీరుపై జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతి, పోలవరం పూర్తి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్న సోమిశెట్టి...తెదేపా లక్ష్యంగా దాడులు మానుకోవాలని హితవుపలికారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిరు ఉద్యోగులపై దాడులు చేయడం సబబు కాదన్నారు. బడ్జెట్ చూస్తే....రాష్ట్రంపై భాజపా కక్ష సాధిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. కనీసం మంత్రాయలం రైల్వే లైన్​కు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి : 'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి'

Intro:విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పరిధిలో ఉన్న భీమన్న దొరవలస సమీపంలో క్వారీ ప్రమాదంలో జెసిబి డ్రైవర్ మృతి జెసిబి పై బండరాయి పడడం వల్ల జరిగిన ప్రమాదం
జెసిబి కి రాయికి మధ్య లో ఇరుక్కుపోవడంతో ప్రమాదం సంభవించింది
మృతి చెందిన వ్యక్తి వివరాలు
మెంటాడ మండలం మెంటాడ గ్రామానికి చెందిన మండల రామునాయుడు వయసు 37 సంవత్సరాలు
ఇతనికి పెళ్లయి 5 సంవత్సరాలు అయింది
ఇతని భార్య మండలరామకుమారి 28 సంవత్సరముల
కొడుకు ఫూర్ష చంద్. వయస్సు నాలుగు సంవత్సరాల
కూతురు దాక్షాయిని రెండు సంవత్సరాల వయస్సు
బతుకు తెరువు కోసం వెళ్లి బలైపోయాడు పెళ్లయి ఐదు సంవత్సరాలుకే అనంత లోకాలకు వెళ్లిపోవడంతో భార్య ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు
మృతుడి భార్య ramakumari
మా ఆయన నిన్న సాయంత్రం 4 గంటలకు జెసిబి తో రాయి తౌస్తుండగా రాయి వచ్చి కేబన్ మీద పడి డ్రైవర్ ఇరుక్కుపోయి మృతిచెందాడు ఇప్పటికికూడా సూర్య గ్రానైట్ కంపెనీ వారు కానీ వానరులు కానీ ఎటువంటి కూడా వచ్చి పట్టించుకోలేదని ఓనర్ వస్తేగాని నా భర్త శవాన్ని నేను తీసుకు వెళ్ళమని ఆమె భార్య అంటుంది
సిపిఎం నాయకులు విన్నపం
ఈ గ్రానైట్స్ అధినేత ఇక్కడకు వచ్చి మృతుడి కుటుంబాన్ని ఆదుకొని 20 లక్షలు సహాయం అందిస్తారని ఇక మీదుగా ఈ క్వారీలను అనుమతులను రద్దు చేయాలని
అదేవిధంగా గ్రామంలో ఈ అనుమతి కోసం వీళ్ళకి రోడ్లు వేసి ఇంటికొక నీటి కొళాయి ఇచ్చే మీ బాగో గురించి వస్తానని చెప్పారు కానీ ఇప్పుడు కూడా ఈ గ్రామం లో ప్రజల ఎటువంటి న్యాయం జరగలేదని
ఇంతకుముందు కొత్తవలస లో క్వారీ బ్లాస్టింగ్ అయి ఇద్దరు చనిపోయారు
అందువల్ల ఈ క్వారీ అనుమతులను రద్దు చేయాలని అన్నారు
బైట్. 1 s పెంటమ్మ నాయుడు. మెంటాడ గ్రామం
2 పెదరామయ్య భీమన్న దొర వలస గ్రామస్తులు
3 కోరాడ ఈశ్వరరావు సిపిఎం నాయకుడు
4 మండల కుమారి మెంటాడ మృతుడు వదిన
5 రామకుమారి. మృతుడి భార్య
6 ఎస్సై ఎం జగదీష్ నాయుడు పాచిపెంట పోలీస్ స్టేషన్
7 చింత సీతయ్య గ్రామ సర్పంచ్
8 పీడిక రాజన్న దొర వైసిపి ఎమ్మెల్యే సాలూరు నియోజకవర్గం


Body:ఠ


Conclusion:బ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.