ETV Bharat / state

ప్రమాదకరంగా కుందూ నది వంతెన - kundhu rever bridge that has become dangerous

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కుందూ నదిపై వంతెన ప్రమాదకరంగా మారింది. వరదల కారణంగా వంతెన నీట మునిగింది.

ప్రమాదకరంగా మారిన కుందునది వంతెన
ప్రమాదకరంగా మారిన కుందునది వంతెన
author img

By

Published : Sep 27, 2020, 6:11 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందు నదిపై వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల తరుచూ వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది.

రాకపోకలకు వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నదిలో దిగి జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు.

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో కుందు నదిపై వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల తరుచూ వచ్చిన భారీ వరదల కారణంగా వంతెన మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది.

రాకపోకలకు వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నదిలో దిగి జలదీక్ష కార్యక్రమం నిర్వహించారు.

ఇదీ చదవండి:

నంద్యాలలో కొనసాగుతున్న వరద ప్రవాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.