ETV Bharat / state

గ్రామ సచివాలయాన్ని తనిఖీలు చేసిన జాయింట్ కలెక్టర్

author img

By

Published : Jun 12, 2020, 11:59 AM IST

కర్నూలు జిల్లా గోనెగండ్లలో గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. సచివాలయం అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన పనులను నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

kurnool district
గ్రామ సచివాలయాన్ని తనిఖీలు చేసిన జాయింట్ కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.