కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో జరిగిన మూడు దాడులు చేశారు. 3500 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులో తీసుకోగా... ఒక ఆటో, బైక్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమ మద్యం అమ్మేవారిపై దాడులు నిరంతరం జరుగుతాయని..పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
అక్రమ మద్యంపై ఆబార్కీ నిఘా..పట్టుబడితే కఠిన చర్యలే - latest news forillegal wine seized at kurnool
అక్రమ మద్యంపై ఆబార్కీ శాఖ అధికారులు కర్నూలు ఆదోని పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్మేవారు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.
![అక్రమ మద్యంపై ఆబార్కీ నిఘా..పట్టుబడితే కఠిన చర్యలే illegal wine seized by Excise officers at adhoni, kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5238972-471-5238972-1575231934879.jpg?imwidth=3840)
ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత
ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత
కర్ణాటక నుంచి వస్తున్న అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో జరిగిన మూడు దాడులు చేశారు. 3500 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గుర్ని అదుపులో తీసుకోగా... ఒక ఆటో, బైక్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమ మద్యం అమ్మేవారిపై దాడులు నిరంతరం జరుగుతాయని..పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
ఆదోనిలో అక్రమ మద్యం పట్టివేత
sample description