ETV Bharat / state

ఎమ్మిగనూరు మార్కెట్​కు భారీగా తరలివచ్చిన వేరుశనగ

author img

By

Published : Mar 2, 2020, 1:28 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వేరుశనగ రాశులతో కళకళలాడుతోంది. మార్కెట్​కు మొత్తం 8,485 బస్తాల వేరుశనగలు వచ్చాయి. రబీలో కాల్వలు, బోర్ల కింద సాగు చేసిన పంట చేతికందడం వల్ల రైతులు విక్రయించేందుకు మార్కెట్​కు తీసుకువస్తున్నారు. క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,190 పలికింది.

Huge peanut yields to the Emiganoor market
ఎమ్మిగనూరు మార్కెట్​కు భారీగా వేరుశనగ దిగుబడులు
ఎమ్మిగనూరు మార్కెట్​కు భారీగా వేరుశనగ దిగుబడులు

ఎమ్మిగనూరు మార్కెట్​కు భారీగా వేరుశనగ దిగుబడులు

ఇదీచదవండి.

ఆవుకు సమాధి... 22 ఏళ్లుగా పూజలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.