ETV Bharat / state

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

అనంతపురం జిల్లా గుంతకల్లు డీఆర్​ఎం అలోక్ తివారి కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​ను సందర్శించారు. అక్కడ ఆసుపత్రి, మరుగుదొడ్లను తనిఖీ చేశారు.

author img

By

Published : Jul 24, 2019, 2:27 PM IST

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

దక్షిణ మధ్య రైల్వే కాగితరహిత సేవలకు శ్రీకారం చుట్టిందని... స్మార్ట్​ఫోన్​లో యూటీఎఫ్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ రైల్వే డీఆర్​ఎం అలోక్ తివారి తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​ను సందర్శించిన ఆయన... స్టేషన్​లోని ఆసుపత్రి, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. గుంతకల్లు డీఆర్​ఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి డోన్ పర్యటనకు వచ్చారు.

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

సభ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్

దక్షిణ మధ్య రైల్వే కాగితరహిత సేవలకు శ్రీకారం చుట్టిందని... స్మార్ట్​ఫోన్​లో యూటీఎఫ్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ రైల్వే డీఆర్​ఎం అలోక్ తివారి తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్​ను సందర్శించిన ఆయన... స్టేషన్​లోని ఆసుపత్రి, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. గుంతకల్లు డీఆర్​ఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి డోన్ పర్యటనకు వచ్చారు.

'యూటీఎఫ్ యాప్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు'

సభ నుంచి తెదేపా సభ్యులు వాకౌట్

Intro:AP_CDP_26_24_KARMIKULA_DHARNA_AP10121


Body:సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా మైదుకూరు పురపాలక కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన కార్మికులు డిమాండ్ నినాదాలు చేశారు కనీస వేతనం 18000 చెల్లించాలని కార్మిక వేతనాల నుంచి కోత పెట్టే ఈఎస్ఐ పీఎఫ్ మొత్తాలను ఖాతాలో జమ చేయాలంటూ డిమాండ్ చేశారు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ నినాదాలు చేశారు


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.