ETV Bharat / state

నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు..!

డిసెంబర్ నెలలో దొరికిన నకిలీ మద్యం కేసులో డోన్ పోలీసులు పురోగతి సాధించారు. కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం కేసులో మరో ఏడుగురు వ్యక్తులను అబ్కారీ, పోలీస్ అధికారులు అరెస్టు చేశారు.

author img

By

Published : Jan 29, 2020, 11:58 AM IST

fake liquor gang arrest
డోన్​లో నకిలీ మద్యం ముఠా అరెస్టు
నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు..!

కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు నకిలీ మద్యం కేసులో అబ్కారీ అధికారులు, పోలీసులు పురోగతి సాధించారు. డిసెంబర్​ నెలలో నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన వినోద్ కల్లాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలిందని పోలీసులు వివరించారు. వినోద్ హుబ్లీ నుంచి మద్యం సీసాల డమ్మీ మూతలు, స్పిరిట్ సరఫరా చేసేవాడని పోలీసులు చెప్పారు.

వినోద్​తో పాటు కల్తీ మద్యం తయారీలో భాగస్వాములుగా ఉన్న మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరి నుంచి భారీగా మద్యం, 6 వేల డమ్మీ మూతలు, 2 క్యాన్​ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి వివరాలు సేకరించగా... మెుత్తం 24 మంది ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏడుగుర్ని అదుపులోకి తీసుకోగా, 17 మంది పరారీలో ఉన్నారని వివరించారు. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి: తూకంలో తేడా.. పత్తి వ్యాపారి మోసం

నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు..!

కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు నకిలీ మద్యం కేసులో అబ్కారీ అధికారులు, పోలీసులు పురోగతి సాధించారు. డిసెంబర్​ నెలలో నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన వినోద్ కల్లాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలిందని పోలీసులు వివరించారు. వినోద్ హుబ్లీ నుంచి మద్యం సీసాల డమ్మీ మూతలు, స్పిరిట్ సరఫరా చేసేవాడని పోలీసులు చెప్పారు.

వినోద్​తో పాటు కల్తీ మద్యం తయారీలో భాగస్వాములుగా ఉన్న మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరి నుంచి భారీగా మద్యం, 6 వేల డమ్మీ మూతలు, 2 క్యాన్​ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి వివరాలు సేకరించగా... మెుత్తం 24 మంది ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏడుగుర్ని అదుపులోకి తీసుకోగా, 17 మంది పరారీలో ఉన్నారని వివరించారు. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి: తూకంలో తేడా.. పత్తి వ్యాపారి మోసం

Intro:ap_knl_52_28_nakili_madyam_Ab_AP10055

s.sudhakar, dhone.


కర్నూల్ జిల్లా లో నకిలీ మద్యం కేసులో మరో 7 మందిని ఆబ్కారీ, పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో గత నెల డిసెంబర్ లో నకిలీ మద్యం దొరికింది. ఈ కేసులో లోతుగా విచారించగా హుబ్లీ కి చెందిన వినోద్ కల్లాల్ ముఖ్య సూత్ర దారిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇతను హుబ్లీ నుండి డమ్మి మూతలు, స్పిరిట్ సరఫరా చేసేవాడు. పేరంటా లమ్మ గుడి వినోద్ కల్లాల్ తో పాటు మరో 6 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుండి 300 క్వాటర్లు mc విస్కీ, 6000 డమ్మి మూతలు, 2 క్యాన్ ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో లోతుగా విచారించగా మొత్తం 24 మంది ఉన్నారని డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు పేర్కొన్నారు. 7 మందిని అరెస్ట్ చేయగా, మరో 17 మంది పరారీలో ఉన్నారన్నారు. త్వరలోనే వీరిని పట్టుకుంటామని తెలిపారు.


బైట్.

చెన్న కేశవులు,
డిప్యూటీ కమిషనర్.








Body:నకిలీ మద్యం కేసులో 7 గురు అరెస్ట్


Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.