కర్నూలు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తపాల శాఖలో రికరింగ్ డిపాజిట్ సొమ్ము స్వాహాపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. రికరింగ్ డిపాజిట్ నుంచి సొమ్మును ఓ ఉద్యోగి స్వాహా చేశారనే ఆరోపణలతో పోస్టల్ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అవకతవకలకు పాల్పడిన ఉద్యోగిని అక్కడి నుంచి బదిలీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: