ETV Bharat / state

అతని బాట... అందరికీ దిక్సూచిగా నిలిచింది!

సమస్య అందరిదీ.. కానీ ఒక్కడే స్పందించాడు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నడిరోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపాడు.  అతడిని చూసి మరికొందరు మద్దతు తెలిపారు. సమస్య తీర్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

author img

By

Published : Aug 12, 2019, 1:34 PM IST

అందరి సమస్య కోసం.. ఒక్కడి పోరాటం
అందరి సమస్య కోసం.. ఒక్కడి పోరాటం

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో మంచినీటి సమస్య తీర్చాలని కోరుతూ... ఓ ఉపాధ్యాయుడు నిరసన చేపట్టాడు. గ్రామంలోని ప్రధాన కూడలిలో కూర్చుని ఒక్కడే ఆందోళన చేశాడు. అతడిని చూసి మరికొంతమంది గ్రామస్థులు మద్దతు తెలిపారు. అతనికి సంఘీభావంగా ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోకాలంగా తాగునీటి సమస్య ఉందనీ.. ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదనీ.. అందుకే ఆందోళనకు దిగానని ఉపాధ్యాయుడు తెలిపారు.

ఇవీ చదవండి.. కమీషన్ల కోసం కత్తులు దూశారు

అందరి సమస్య కోసం.. ఒక్కడి పోరాటం

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో మంచినీటి సమస్య తీర్చాలని కోరుతూ... ఓ ఉపాధ్యాయుడు నిరసన చేపట్టాడు. గ్రామంలోని ప్రధాన కూడలిలో కూర్చుని ఒక్కడే ఆందోళన చేశాడు. అతడిని చూసి మరికొంతమంది గ్రామస్థులు మద్దతు తెలిపారు. అతనికి సంఘీభావంగా ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోకాలంగా తాగునీటి సమస్య ఉందనీ.. ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదనీ.. అందుకే ఆందోళనకు దిగానని ఉపాధ్యాయుడు తెలిపారు.

ఇవీ చదవండి.. కమీషన్ల కోసం కత్తులు దూశారు

Intro:చిత్తూరు జిల్లా నగరి లో తెలంగాణ ముఖ్యమంత్రి ఇ కె చంద్రశేఖర రావు దంపతులకు ఏపీఐఐసీ చైర్మన్ ఎమ్మెల్యే రోజా సోమవారం మధ్యాహ్నం ఘనంగా స్వాగతం పలికారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోని అతి వరదరాజస్వామి ఆలయం దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గా వెళుతుండగా ఆమె స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా వారి వెంట తీసుకు వెళ్లారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు


Body:నగరి


Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.