ETV Bharat / state

డోన్​లో కరోనా అనుమానిత వ్యక్తి కోసం పోలీసుల గాలింపు

author img

By

Published : Mar 21, 2020, 8:24 AM IST

బస్సులో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు డిపో మేనేజర్‌కు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తి కర్నూలు జిల్లా డోన్‌లో దిగిపోయినట్లు తెలిపారు. డిపో మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

corona-suspected
corona-suspected
కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తోన్న పోలీసులు

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ధర్మవరం నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న కరోనా అనుమానిత వ్యక్తి డోన్‌లో దిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో బస్సును వెంటనే ఆపివేయాలని డిపో మేనేజర్‌ వెల్దుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలీసులు బస్సులోని ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్‌లో బస్సు దిగిపోయిన కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తోన్న పోలీసులు

కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ధర్మవరం నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న కరోనా అనుమానిత వ్యక్తి డోన్‌లో దిగిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో బస్సును వెంటనే ఆపివేయాలని డిపో మేనేజర్‌ వెల్దుర్తి పోలీసులకు సమాచారమిచ్చారు. స్పందించిన పోలీసులు బస్సులోని ప్రయాణికులను వైద్య పరీక్షల కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్‌లో బస్సు దిగిపోయిన కరోనా అనుమానిత వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

జనతా కర్ఫ్యూ: దేశవ్యాప్తంగా నిలిచిపోనున్న రైళ్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.