ETV Bharat / state

జిల్లాలో 158కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Apr 19, 2020, 2:12 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 158 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయారు.

corona positive cases in  kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 26 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది. ఇందులో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. నలుగురు మృతిచెందారు. 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 26 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది. ఇందులో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా.. నలుగురు మృతిచెందారు. 153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ఎండిన చేపల చెరువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.