కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తొలుత 3 కేసులతో మొదలైన ఈ సంఖ్య ప్రస్తుతం 101 పొజిటివ్ కేసులు నమోదయ్యాయి. వంద దాటడం వల్ల నంద్యాల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. పట్టణంలో 42 వార్డులు ఉండగా 22 వార్డుల్లో కరోనా ప్రభావం ఉంది. దీంతో నంద్యాలను రెడ్జోన్గా ప్రకటించారు. అన్ని రకాల చర్యలు చేపట్టినా... కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
ఇదీ చదవండి :