ETV Bharat / state

జిల్లాలో 50 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Sep 10, 2020, 7:12 PM IST

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 50 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 45,338 మంది కోలుకున్నారు. ఇంకా.. 4,438 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.

corona cases in kurnool district
corona cases in kurnool district

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 482 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 వేల 182 మందికి వైరస్ సోకగా.. 45,338 మంది కోలుకున్నారు.

ఇంకా.. 4,438 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనాతో మొత్తం 406 మంది చనిపోయారు. శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి నేడు 32 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గురువారం కొత్తగా 482 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 వేల 182 మందికి వైరస్ సోకగా.. 45,338 మంది కోలుకున్నారు.

ఇంకా.. 4,438 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనాతో మొత్తం 406 మంది చనిపోయారు. శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి నేడు 32 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదీ చదవండి:

మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.