ETV Bharat / state

కర్నూలు జిల్లాలో 12 మందికి కరోనా పాజిటివ్

కర్నూలు జిల్లాలో కరోనా కేసులు క్రమేపి తగ్గుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 59,954 మందికి కరోనా సోకగా... 59,215 మంది కోలుకున్నారు.

author img

By

Published : Nov 16, 2020, 7:50 PM IST

kurnool dist
kurnool dist

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జిల్లాలో ఇవాళ 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 59,954 మందికి కరోనా సోకగా.. 59,215 మంది కోలుకున్నారు.

256 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ కరోనా మరణాలు నమోదుకాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో.. కరోనాతో 483 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జిల్లాలో ఇవాళ 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 59,954 మందికి కరోనా సోకగా.. 59,215 మంది కోలుకున్నారు.

256 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ కరోనా మరణాలు నమోదుకాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో.. కరోనాతో 483 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.