ETV Bharat / state

ఆస్తి విషయంలో ఘర్షణ... ఏడుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : May 31, 2020, 10:06 PM IST

Updated : May 31, 2020, 10:43 PM IST

ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదంతో ఘర్షణ జరిగిన ఘటన.. కర్నూలు జిల్లా దూదెకొండలో జరిగింది. ఏడుగురికి తీవ్ర గాయలవగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదెకొండలో ఆస్తి తగాదా.. రెండు కుటుంబాల మధ్య పంచాయితీకి కారణమైంది. వాగ్వాదం ముదిరి... పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కుటుంబీకులు వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదెకొండలో ఆస్తి తగాదా.. రెండు కుటుంబాల మధ్య పంచాయితీకి కారణమైంది. వాగ్వాదం ముదిరి... పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కుటుంబీకులు వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

'భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరగట్లేదు'

Last Updated : May 31, 2020, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.