ETV Bharat / state

'పౌరసత్వ సవరణ బిల్లుపై కర్నూలులో సీఎం ప్రకనట చేయాలి'

author img

By

Published : Feb 17, 2020, 3:08 PM IST

పౌరసత్వ సవరణ బిల్లును రాష్ట్రంలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని కర్నూలులో ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. రేపు ముఖ్యమంత్రి జగన్ కర్నూలు పర్యటన నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లును అమలు చేయబోమని ప్రకటించాలని నేతలు కోరారు.

kurnool muslim
కర్నూలులో సీఏఏపై సీఎం ప్రకటన చేయ్యాలని ముస్లింల డిమాండ్​
కర్నూలులో సీఏఏపై సీఎం ప్రకటన చేయాలని ముస్లింల డిమాండ్​

కర్నూలులో సీఏఏపై సీఎం ప్రకటన చేయాలని ముస్లింల డిమాండ్​

ఇవీ చూడండి...

'ఇళ్లు ఇవ్వకపోతే.. కట్టిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.