ETV Bharat / state

ఈత సరదా.. విద్యార్థి ప్రాణం తీసింది.. - కర్నూలులో విద్యార్థి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పులికనుమ జలాశయంలో మునిగి బీమారెడ్డి అనే పదో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కోసిగి గ్రామానికి చెందిన బీమారెడ్డి... నిన్న మధ్యాహ్నం స్నేహితులతో కలిసి జలాశయానికి వెళ్లాడు. ఈత కొడదామని అందులో దిగగా లోతు ఎక్కువగా ఉండి నీటిలో మునిగిపోయాడు. గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా... ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది.

boy-missing-death-in-kurnool-district
author img

By

Published : Nov 12, 2019, 3:08 PM IST

పులికనుమ జలాశయంలో నీటమునిగి విద్యార్థి మృతి

పులికనుమ జలాశయంలో నీటమునిగి విద్యార్థి మృతి

ఇవి కూడా చదవండి:

ఇసుక దోపిడీపై.. తెదేపా ఛార్జిషీట్‌

Intro:Body:

ap_knl_02_11_boy_missing_kowtalam_nagabhusaiah_av_1211digital_1573537736_625


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.