ETV Bharat / state

'ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకోవాలి'

author img

By

Published : Apr 24, 2020, 5:38 PM IST

పనుల్లేక ఉపాధి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

bhuma akhila priya on ysrcp govt
bhuma akhila priya on ysrcp govt

ఉపాధి కూలీలకు లాక్​డౌన్ కారణంగా పనులు లేవని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చాలామంది కూలీలు రెడ్ జోన్​లలో చిక్కుకుని ఉన్నారని తెలిపారు. ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకుని అండగా ఉండాలన్నారు. వారికి కనీసం తిండి దొరకడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి కూలీలకు లాక్​డౌన్ కారణంగా పనులు లేవని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చాలామంది కూలీలు రెడ్ జోన్​లలో చిక్కుకుని ఉన్నారని తెలిపారు. ఉపాధి కూలీలను ప్రభుత్వమే ఆదుకుని అండగా ఉండాలన్నారు. వారికి కనీసం తిండి దొరకడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కార్మికుల భద్రతకే మా ప్రాధాన్యం: గౌతంరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.