ETV Bharat / state

'ఆక్రమణలు తొలగిస్తే.. దాడి చేస్తారా?'

author img

By

Published : May 31, 2021, 8:34 AM IST

వైకాపా నాయకుడు తనపై దాడి చేశాడని కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్లానింగ్​ అధికారి ఆరోపించారు. ఆక్రమణకు గురైన పురపాలక స్థలంలోని కట్టడాలను తొలగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధిత అధికారి తెలిపారు.

attack
దాడి జరిగిన ప్రాంతంలో అధికారులు

పురపాలక అధికారిపై వైకాపా నాయకుడు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. టెలికాం నగర్​లో పురపాలక స్థలాన్ని ఆక్రమించుకుని కార్​ పార్కింగ్​ షెడ్​ నిర్మిస్తున్నారు. పట్టణంలో కొద్ది రోజులుగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్​ తొలగిస్తుండగా వైకాపా నాయకుడు రామస్వామి తనపై దాడి చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ నాయక్​ ఆరోపించారు.

ఇదీ చదవండి:

పురపాలక అధికారిపై వైకాపా నాయకుడు దాడి చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది. టెలికాం నగర్​లో పురపాలక స్థలాన్ని ఆక్రమించుకుని కార్​ పార్కింగ్​ షెడ్​ నిర్మిస్తున్నారు. పట్టణంలో కొద్ది రోజులుగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా నిర్మిస్తున్న షెడ్​ తొలగిస్తుండగా వైకాపా నాయకుడు రామస్వామి తనపై దాడి చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ నాయక్​ ఆరోపించారు.

ఇదీ చదవండి:

రైల్వేకోడూరులో ఓ పత్రికపై ఎమ్మెల్యే ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.