ETV Bharat / state

ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం

ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి... నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

author img

By

Published : Apr 1, 2019, 1:51 PM IST

Updated : Apr 2, 2019, 9:12 AM IST

ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోతెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు.సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఇవి చదవండి

నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారం




ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి సతీమణి ప్రచారం
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోతెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు.సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఇవి చదవండి

నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారం




Intro:ap_knl_31_01_ennikala_pracharam_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సతీమణి నిత్యాదేవి పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు భాజపా అభ్యర్థి కేఆర్ మురహరి రెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ప్రచారం చేశారు.


Body:ఎన్నికల


Conclusion:ప్రచారం
Last Updated : Apr 2, 2019, 9:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.