ETV Bharat / state

స్నేహితురాలు మోసం చేసిందని పోలీస్​స్టేషన్‌లోనే  మహిళ ధర్నా - karnool police station latest news updates

అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిన ఓ మహిళకు స్నేహితురాలు మొండిచేయి చూపింది. న్యాయం చేయాలని పోలీసుస్టేషన్​కు వెళ్లినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో... ఇద్దరు పిల్లలతో సహా అక్కడే బైఠాయించింది.

A woman fight for justice in front of the police station
న్యాయం కోసం పోలీస్​స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ
author img

By

Published : Jan 6, 2020, 11:58 AM IST

Updated : Jan 10, 2020, 11:25 AM IST

న్యాయం కోసం పోలీస్​స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనసూయ అనే మహిళ తన స్నేహితురాలు పద్మావతికి 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. చాలా రోజులు కావడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఎంత అడిగినా స్నేహితురాలు స్పందించకపోయేసరికి మూడో పట్టణ పోలీసు స్టేషన్​ను ఆశ్రయించింది. అక్కడికి వచ్చిన పద్మ అప్పు ఏమీ తీసుకోలేదని చెప్పేసరికి అనసూయ మనస్తాపానికి గురైన అక్కడే బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

న్యాయం కోసం పోలీస్​స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళ

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనసూయ అనే మహిళ తన స్నేహితురాలు పద్మావతికి 35 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. చాలా రోజులు కావడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. ఎంత అడిగినా స్నేహితురాలు స్పందించకపోయేసరికి మూడో పట్టణ పోలీసు స్టేషన్​ను ఆశ్రయించింది. అక్కడికి వచ్చిన పద్మ అప్పు ఏమీ తీసుకోలేదని చెప్పేసరికి అనసూయ మనస్తాపానికి గురైన అక్కడే బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

ఇవీ చూడండి...

'పౌర సవరణ'కు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ప్రదర్శన

Intro:ap_knl_24_05_mahila_andholana_ab_AP10058
యాంకర్. అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగిన ఓ మహిళకు స్నేహితురాలు మొండి చేయి చూపింది. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ కు వెళ్లడంతో అక్కడ పోలీసుల మాటలు మనసును బాధించాయి. ఇది తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో ఆ మహిళ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని రోధించింది.
* కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అనసూయ అనే మహిళ తన స్నేహితురాలు పద్మావతికి అప్పుగా ముప్పై అయిదు వేల రూపాయలు ఇచ్చింది. దీనికి ప్రాంసరి నోటు ఉంది. ఇచ్చిన మరో పదివేలకు ప్రాంసరి నోటు లేదు. అప్పు ఇచ్చి చాలా రోజులు కావడంతో ఇచ్చిన డబ్బును ఇవ్వాలని అనసూయ కొరింది. ఇవ్వక పోవడంతో మూడో పట్టణ పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది. అక్కడికి వచ్చిన స్నేహితురాలు పద్మ అప్పు లేనని చెప్పడంతో మనస్తాపం చెంది పోలీసు స్టేషన్ ఎదుట బైరాయించి రోధించింది. పోలీసులు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Body:మహిళ బైఠాయింపు


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Jan 10, 2020, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.