ETV Bharat / state

కర్నూలు జిల్లాలో వ్యక్తి హత్య.. భూ వివాదమే కారణమా?

author img

By

Published : Jun 12, 2021, 8:10 AM IST

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. భూ వివాదమే కారణంగానే దాడి చేసి హతమార్చినట్లు మృతుని భార్య తెలిపింది.

died person
మరణించిన వ్యక్తి

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి అంతమొందించారు. ఈ ఘటనలో మృతుని భార్య సుబ్బలక్ష్మి, వారి బంధువు రంగస్వామి గాయపడ్డారు. వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, రాంభూపాల్ రెడ్డికి పార్థసారథిరెడ్డితో భూవివాదం ఉంది.

కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కూలూరు గ్రామంలో పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసి అంతమొందించారు. ఈ ఘటనలో మృతుని భార్య సుబ్బలక్ష్మి, వారి బంధువు రంగస్వామి గాయపడ్డారు. వారు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, రాంభూపాల్ రెడ్డికి పార్థసారథిరెడ్డితో భూవివాదం ఉంది.

ఇదీ చదవండి: Volunteer died: 'ఆ వాలంటీర్ కుటుంబాన్ని ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.