ETV Bharat / state

బొగద వద్ద రోడ్డు ప్రమాదం..లారీ-బొలెరో ఢీ, ఒకరికి గాయాలు - రాకపోకలకు అంతరాయం

బొగద వద్ద లారీ, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

a person injured  in lorry accident
బొగద వద్ద లారీ, బొలెరో ఢీ
author img

By

Published : Oct 31, 2020, 5:24 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రహదారిపై బొగద వద్ద అరటి లోడ్​తో వెళ్తున్న బొలెరో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. రెండు వాహనాలు రహదారిపై నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల చొరవతో పరిస్థితి మెరుగుపడింది.

కర్నూలు జిల్లా నంద్యాల-గిద్దలూరు రహదారిపై బొగద వద్ద అరటి లోడ్​తో వెళ్తున్న బొలెరో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. రెండు వాహనాలు రహదారిపై నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల చొరవతో పరిస్థితి మెరుగుపడింది.

ఇదీ చదవండి: 'రైతులకు సంకెళ్లు వేయడం దుర్మార్గపు చర్య'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.