ETV Bharat / state

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రమాదం...ఒకరు మృతి - ఎమ్మిగనూరు తాజా రోడ్డు ప్రమాదం

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

road accident
వ్యవసాయ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 10, 2020, 6:52 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మధుసూదన్ అనే ప్రధానోపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మధుసూదన్ అనే ప్రధానోపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...మాండవి నదిలో మునిగి ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.