ETV Bharat / state

24 మద్యం సీసాలు స్వాధీనం... ముగ్గురిపై కేసు - news on wine bottles seized at panv

పంచలింగాల సమీపంలోని చెక్​ఫోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు జరిపిన తనిఖీల్లో... తెలంగాణకు చెందిన 24 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

police seized 12 wine bottles
అక్రమంగా మద్యం రవాణా చేస్తోన్న అరెస్ట్ చేసిన పోలీసులు
author img

By

Published : Jun 13, 2020, 12:14 PM IST

కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తోన్న ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థకు చెందిన వాహనాన్ని తనిఖీ చేయగా... అందులో తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఈ వాహనంలో ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

కర్నూలు చెందిన మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు తీసుకువస్తుండగా...ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశామని సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.

కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తోన్న ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థకు చెందిన వాహనాన్ని తనిఖీ చేయగా... అందులో తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఈ వాహనంలో ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

కర్నూలు చెందిన మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు తీసుకువస్తుండగా...ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశామని సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.

ఇదీ చూడండి: ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.