ETV Bharat / state

'హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజధాని కమిటీకి లక్ష ఈ-మెయిల్స్' - కర్నూలు జిల్లా తాజా న్యూస్

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా జిల్లాలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం రాజధాని కమిటీకి లక్ష ఈ మెయిల్స్ పంపారు.

రాజధాని కమిటీకి లక్ష ఈమెయిల్స్ పంపిన కళాశాల యాజమాన్యం
author img

By

Published : Nov 6, 2019, 11:41 PM IST

'హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజధాని కమిటీకి లక్ష ఈమెయిల్స్'

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు లక్ష ఈ-మెయిల్స్​ను రాజధాని కమిటీకి పంపారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహర దీక్ష నేటికి 56వ రోజుకు చేరుకుంది. హైకోర్టు సాధన కోసం గురువారం విద్యాసంస్థల బంద్‌కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

'హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజధాని కమిటీకి లక్ష ఈమెయిల్స్'

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు లక్ష ఈ-మెయిల్స్​ను రాజధాని కమిటీకి పంపారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహర దీక్ష నేటికి 56వ రోజుకు చేరుకుంది. హైకోర్టు సాధన కోసం గురువారం విద్యాసంస్థల బంద్‌కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

స్నేహితులు మాట్లాడటం లేదని... యువకుని ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.