వైఎస్ఆర్ వాహన మిత్ర దరఖాస్తులకు గడువును పొడిగించినట్టు కృష్ణా జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి డ్రైవరుకు వాహన మిత్ర ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. ఈనెల 26 వరకు గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హత గల ప్రతి డ్రైవరుకు ఆర్థిక భరోసాగా 10వేల రూపాయలు అందిస్తామన్నారు.
ఇవీ చూడండి...