ETV Bharat / state

ఎమ్మెల్యేకు అన్యాయం జరిగిందని.. రాజీనామాకు సిద్ధపడ్డ నాయకులు!

author img

By

Published : Apr 12, 2022, 12:36 PM IST

YCP Leaders Protest: రాష్ట్రంలో నూతన మంత్రి వర్గం ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది తమ ప్రియతమ నాయకులకు మంత్రి పదవి ఇయ్యలేదని ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా తమ ఎమ్మెల్యేకు అన్యాయం జరిగిందని ఒక మండలానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు రాజీనామాకు సిద్ధపడ్డారు. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గమో తెలుసుకుందామా?

YCP leaders protest
తమ ఎమ్మెల్యేకి అన్యాయం జరిగిందని.. రాజీనామకి సిద్ధపడ్డ పలువురు నాయకులు

YCP Leaders Protest: నూతన మంత్రివర్గంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి అన్యాయం జరిగిందని నియోజకవర్గ వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా కంకిపాడు మండలంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చే వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Yanamala: "ప్రాతినిథ్యం లేనప్పుడు... ఎన్ని పదవులిచ్చినా ఉపయోగం లేదు"


YCP Leaders Protest: నూతన మంత్రివర్గంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి అన్యాయం జరిగిందని నియోజకవర్గ వైకాపా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా కంకిపాడు మండలంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు రాజీనామాలకు సిద్ధపడ్డారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చే వరకు తాము పోరాడుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Yanamala: "ప్రాతినిథ్యం లేనప్పుడు... ఎన్ని పదవులిచ్చినా ఉపయోగం లేదు"


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.