ETV Bharat / state

యరపతినేని కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు - యరపతినేని కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.

యరపతినేని కేసు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
author img

By

Published : Aug 29, 2019, 3:26 PM IST

మాజీ ఎమ్మెల్యే యరపతినేని లైమ్​స్టోన్ గనులను అక్రమంగా తవ్వారని మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ రేపటకి వాయిదా వేసింది. సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసును పిటిషనర్ కోరకుండా సీబీఐకి అప్పగిస్తానని అనడం సరైంది కాదని యరపతినేని తరఫు న్యాయవాది అన్నారు. సీఐడీ ఎప్పటికప్పుడు కేసు నివేదికను సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. సీఐడీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదనీ, దర్యాప్తుపై అనుమానాలున్నాయని టీవీజీ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరే హక్కు పిటిషనర్​కు ఉందని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే యరపతినేని లైమ్​స్టోన్ గనులను అక్రమంగా తవ్వారని మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ రేపటకి వాయిదా వేసింది. సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసును పిటిషనర్ కోరకుండా సీబీఐకి అప్పగిస్తానని అనడం సరైంది కాదని యరపతినేని తరఫు న్యాయవాది అన్నారు. సీఐడీ ఎప్పటికప్పుడు కేసు నివేదికను సీల్డ్ కవర్​లో కోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. సీఐడీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదనీ, దర్యాప్తుపై అనుమానాలున్నాయని టీవీజీ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరే హక్కు పిటిషనర్​కు ఉందని చెప్పారు.

ఇదీ చదవండి : 'రాజధాని కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం'

Intro:Ap_Vsp_91_29_Nad_Fly_Over_Vist_By_Vmrda_Officials_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో ఎన్ఏడి కూడలిలో నిర్మిస్తున్న పైవంతెన పనులను విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ(వియంఆర్డీఏ) కమిషనర్ కోటేశ్వరరావు, చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావులు పరిశీలించారు.


Body:పై వంతెన నిర్మాణ పనులను చేస్తున్న విజయ్ నిర్మాణ్ కంపెనీ ఇంజనీర్లను వివరాలు అధికారులు అడిగితెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడి ఇంజనీర్లకు వియంఆర్డీఏ అధికారులు ఆదేశాలు జారీచేశారు.


Conclusion:జనవరి లేదా ఫిబ్రవరిలో నాటికల్లా పై వంతెన పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించే దిశగా ప్రణాళికలు చేస్తున్నామని చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తెలిపారు. పై వంతెన నిర్మాణానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఉన్నా తమకు తెలియచేయాలని కమిషనర్ కోటేశ్వర రావు తెలిపారు.


బైట్: ద్రోణంరాజు శ్రీనివాసరావు,వియంఆర్డీఏ.
బైట్: కోటేశ్వరరావు, కమిషనర్,వియంఆర్డీఏ.

For All Latest Updates

TAGGED:

high court
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.