ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా... కృష్ణాజిల్లా పెదపారుపూడిలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ... గ్రామంలో ఇంకా మరుగుదొడ్ల నిర్మాణాలు లేకుంటే... అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవీ చదవండి