ETV Bharat / state

''కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వండి'' - Workers' dharna demond give minimum wages

నందిగామ మున్సిపల్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. తమకు కనీస వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికుల ధర్నా
author img

By

Published : Aug 20, 2019, 11:58 PM IST

కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికుల ధర్నా

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.

కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికుల ధర్నా

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

లచ్చిగాని లంకలో ఏం జరిగిందంటే!

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం.
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, నడకుదురు పరిధిలో కృష్ణానది మధ్యలో ఉన్న లచ్చి గానీలంక, రాయలంక గ్రామస్తులకు మోపిదేవి మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన కోనేరు వెంకటరామయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున 50 మంది బాధితులకు పది కేజీల బియ్యం, మంచి నూనె చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు అందించారు

మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు వంటపాత్రలు మరియు సరుకులు అందించారు.

స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కృష్ణానది మధ్యలో ఉన్న లంక వాసులు వేడుకుంటున్నారు


వాయిస్ బైట్స్
ముమ్మనేని రాజ్ కుమార్ (నాని)
రాయలంక, లచ్చిగాని లంక గ్రామస్తులు



Body:వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థల సహాయం


Conclusion:వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థల సహాయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.