ETV Bharat / state

బెజవాడకు మహిళల పాదయాత్ర..సొమ్మసిల్లిన వృద్ధురాలు

author img

By

Published : Jan 19, 2020, 11:59 AM IST

మొక్కు చెల్లించుకోటానికి కాలినడకన బెజవాడ బయలుదేరిన వారిలో ఓ మహిళ కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.

woman serious in protest to capital city
కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళా రైతులు రాజధాని ప్రాంతమైన మందడం శివాలయం నుంచి విజయవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. ఈ సమయంలో మహిళా భక్తురాలు గరికపాటి పార్వతి అనే మహిళ మార్గ మధ్యలో సొమ్మిసిల్లి పడిపోయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళా రైతులు రాజధాని ప్రాంతమైన మందడం శివాలయం నుంచి విజయవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. ఈ సమయంలో మహిళా భక్తురాలు గరికపాటి పార్వతి అనే మహిళ మార్గ మధ్యలో సొమ్మిసిల్లి పడిపోయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి...

అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టులో విచారణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.