ETV Bharat / state

అమరావతి కోసం విజయవాడలో వృద్ధుల మౌనదీక్ష

author img

By

Published : Feb 23, 2020, 3:48 PM IST

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ.. రైతులు చేస్తున్న ఆందోళనలకు పలువురు మద్దతు తెలిపారు. విజయవాడ లోటస్ ల్యాండ్​మార్క్ కాలనీకి చెందిన కొందరు వృద్ధులు వారికి సంఘీభావం ప్రకటించారు. రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ మౌనదీక్ష చేపట్టారు. అన్ని కార్యాలయాలు సమకూరిన అమరావతిని వదిలేసి విశాఖ నుంచి పాలన సాగించడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.

vijayawada senior citizens supports amaravathi protest
అమరావతి కోసం విజయవాడలో వృద్ధుల మౌనదీక్ష
అమరావతి కోసం విజయవాడలో వృద్ధుల మౌనదీక్ష

అమరావతి కోసం విజయవాడలో వృద్ధుల మౌనదీక్ష

ఇవీ చదవండి.. అమరావతికి మద్దతుగా గుంటూరులో సైకిల్ ర్యాలీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.