ETV Bharat / state

'ముంపు బాధితులకు నిత్యావసరాలు అందించండి' - ap latest news on floods

కృష్ణా నది పరివాహక ముంపు గ్రామాల పరిస్థితిపై కలెక్టర్​ ఇంతియాజ్​ టెలికాన్ఫరెన్స్ చేశారు​. వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

'ముంపు బాధితులకు నిత్యవసరాలు అందించండి'
author img

By

Published : Aug 20, 2019, 6:52 PM IST

కలెక్టర్​ ఇంతియాజ్​ టెలికాన్ఫరెన్స్​

వరద ప్రాంతాల్లోని గ్రామాలకు నిత్యవసరాల సరాఫరాలో జాప్యం ఉండకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్.. అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల పరిస్థితిపై సంయుక్త కలెక్టర్​ మాధవీలత, మండల స్థాయి అధికారులతో కలెక్టర్​ టెలికాన్ఫరెన్స్​ చేశారు. బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల నిర్వహణలో అధికారుల పని తీరును అభినందించారు. వరద గ్రామాల్లోని కుటుంబాలకు బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్​ కిలో చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. లంక ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందిచాలని సూచించారు.

కలెక్టర్​ ఇంతియాజ్​ టెలికాన్ఫరెన్స్​

వరద ప్రాంతాల్లోని గ్రామాలకు నిత్యవసరాల సరాఫరాలో జాప్యం ఉండకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్.. అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల పరిస్థితిపై సంయుక్త కలెక్టర్​ మాధవీలత, మండల స్థాయి అధికారులతో కలెక్టర్​ టెలికాన్ఫరెన్స్​ చేశారు. బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల నిర్వహణలో అధికారుల పని తీరును అభినందించారు. వరద గ్రామాల్లోని కుటుంబాలకు బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్​ కిలో చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. లంక ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందిచాలని సూచించారు.

ఇవీ చదవండి...

వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!

Intro:AP_VJA_34_20_RAJIV_GANDHI_JAYANTHI_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) భారతదేశం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా విజయవాడ ఆంధ్ర భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జ్ క్రిస్టఫర్ తిలక్ ,ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఇ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. అతి చిన్న వయసులోనే భారత దేశానికి ప్రధానిగా రాజీవ్ గాంధీ విశిష్ట సేవలు అందించారని,ఏఐసిసి అధ్యక్షులుగా పార్టీని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ క్రిస్టఫర్ తిలక్ అన్నారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ పరిపాలనలో గ్రామ స్వరాజ్యం ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులతో నూతన సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. నేటి యువతరానికి రాజీవ్ గాంధీ జీవితం స్ఫూర్తి దాయకమని, నేటి యోగ రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.
బైట్... క్రిస్టఫర్ తిలక్ ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్


Body:AP_VJA_34_20_RAJIV_GANDHI_JAYANTHI_AVB_AP10050


Conclusion:AP_VJA_34_20_RAJIV_GANDHI_JAYANTHI_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.