ETV Bharat / state

గన్నవరం శ్మశానవాటికలో గుర్తుతెలియని మృతదేహం - గన్నవరం శ్మశానవాటికలో గుర్తుతెలియని మృతదేహం

గన్నవరం శ్మశానవాటికలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున కొందరు శ్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని వదిలివెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

గన్నవరం శ్మశానవాటికలో గుర్తుతెలియని మృతదేహం
గన్నవరం శ్మశానవాటికలో గుర్తుతెలియని మృతదేహం
author img

By

Published : May 25, 2021, 7:21 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో మృతుల అంత్యక్రియలు నిర్వహించడం భారంగా మారింది. అంత్యక్రియల నిర్వహణకు 25 వేల నుంచి 50 వేల రూపాయల మధ్య ప్యాకేజీ మాట్లాడుకుంటున్న తరుణంలో కొందరు మృతదేహాలను శ్మశానంలో వదిలి వెళ్తున్నారు. గన్నవరం శ్మశానవాటికలో తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ మృతదేహన్ని వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తుండగా కరోనా భయంతోనే మృతదేహన్ని వదిలి వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్న పోలీసులు..గుర్తుతెలియని మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో మృతుల అంత్యక్రియలు నిర్వహించడం భారంగా మారింది. అంత్యక్రియల నిర్వహణకు 25 వేల నుంచి 50 వేల రూపాయల మధ్య ప్యాకేజీ మాట్లాడుకుంటున్న తరుణంలో కొందరు మృతదేహాలను శ్మశానంలో వదిలి వెళ్తున్నారు. గన్నవరం శ్మశానవాటికలో తెల్లవారుజామున గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఓ మృతదేహన్ని వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తుండగా కరోనా భయంతోనే మృతదేహన్ని వదిలి వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్న పోలీసులు..గుర్తుతెలియని మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య మందు పరిశోధన.. ఆదిలోనే అవాంతరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.