ETV Bharat / state

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి - ఇలపర్రు వార్తలు

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే జీవనోపాదిని కోల్పోయానని వాటి యజమాని ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

buffaloes died
విద్యుదాఘాతంతో రెండు గేదెల మృతి
author img

By

Published : Mar 6, 2021, 12:27 PM IST

కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రులో చేపల చెరువు కట్టపై విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. చెరువు కట్టపై ఉన్న ఫెన్సింగ్​కు విద్యుత్ సరఫరా అవుతుండడంతో గేదెలు మృతి చెందాయని వాటి యజమాని ఫ్రాన్సిస్ చెప్పాడు. విద్యుత్ శాఖ, చెరువు యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నందివాడ మండలం ఇలపర్రులో చేపల చెరువు కట్టపై విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. చెరువు కట్టపై ఉన్న ఫెన్సింగ్​కు విద్యుత్ సరఫరా అవుతుండడంతో గేదెలు మృతి చెందాయని వాటి యజమాని ఫ్రాన్సిస్ చెప్పాడు. విద్యుత్ శాఖ, చెరువు యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించాడు.

ఇదీ చదవండి:

'ఉక్కు' ఆందోళనలో.. వైకాపా, తెదేపా మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.