ETV Bharat / state

కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ - కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

విజయవాడ కనకదుర్గమ్మను తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ను ఆశీర్వదిస్తున్న వేదిపండితుడు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ను ఆశీర్వదిస్తున్న వేదిపండితుడు
author img

By

Published : Nov 2, 2020, 10:00 PM IST

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రిని ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రిని ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

ఇదీ చదవండి

'సీజేఐకి సీఎం లేఖలో అంశాలు అభ్యంతరకరం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.