ETV Bharat / state

ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణా కార్యక్రమం

నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు నగర పంచాయతీ కమిషనర్ జయరామ్.. శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

author img

By

Published : Mar 6, 2021, 2:52 PM IST

nandigam commissionar
ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు శిక్షణా కార్యక్రమం

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పోలింగ్​లో పాల్గొనే అధికారులు, అదనపు సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పోలింగ్​లో పాల్గొనే అధికారులు, అదనపు సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఇదీ చదవండి: పురపోరు: సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.