ETV Bharat / state

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

author img

By

Published : Apr 4, 2021, 9:50 AM IST

గుర్తు తెలియని దుండగులు కృష్ణా జిల్లా గుడివాడలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇంట్లో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఫర్నిచర్‌, విలువైన వస్తువులు కాలిపోయాయి.

thugs fire constable house at gudiwada
thugs fire constable house at gudiwada

కృష్ణా జిల్లా గుడివాడలోని ట్రాఫిక్‌ కానిస్టేబుల్ పవన్‌ ఇంట్లో దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తాళం వేసి ఉన్న ఇంటిలోకి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఫర్నిచర్‌, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పారు.

కృష్ణా జిల్లా గుడివాడలోని ట్రాఫిక్‌ కానిస్టేబుల్ పవన్‌ ఇంట్లో దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తాళం వేసి ఉన్న ఇంటిలోకి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకుని ఫర్నిచర్‌, విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు ఆర్పారు.

ఇదీ చదవండి: కరోనా కల్లోలం.. కొత్తగా 1,398 కేసులు, 9 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.